తెలంగాణ పప్పు చారు తాయారు
చేయు విధానం : హలో అందరు బాగున్నారా నేను
మీ నిఖిత ఇ రోజు మీ కోసం ఒక కొత్త వంటకం తో మే ముందుకు వచ్చాను. ఇ రోజు మీకు పప్పు చారు ఎలా తాయారు చేస్కోవాలో
చూద్దాం పదండి. ముందుగా పప్పు చారు తాయారు
చెయ్యడానికి కావాల్సిన పదార్దాలు ఏంటో చూద్దాం.
- పప్పు = 1 కప్పు
- చింతపండు = 20 గ్రాములు
- నునే = తగినంత
- జీలకర్ర = 1 చెంచా
- ఉప్పు = తగినంత
- కారం = తగినంత
- వెల్లుల్లి = 5 పాయలు
- కొతిమిర = తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్టు = 1 చెంచ
- ఉల్లిపాయలు =1
- పసుపు = 1 చెంచ
- కరివేపాకు= 2 రెమ్మలు
ఇప్పుడు పప్పు చారు ఎలా తాయారు చెయ్యాలో చూడడం
- ముందుగా పొయ్యి వెలిగించాలి
- పప్పు ఒక గిన్నెలో వేసి కడిగి కుక్కర్ లో వేసి తగినన్ని నిల్లు పోసి మేత్హగా ఉడికించాలి
- తరువాత చింతపండును పిసికి ఒక గిన్నెలో పోసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి
- మేతగా ఉడికించిన పప్పును పప్పు కవ్వం తో రుద్ది దాన్ని పక్కకు పెట్టుకోవాలి
- ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నునే వేసి కాగిన తరువాత పోపు గింజలు వేసి అవివేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగాక కరివేపాకు వేసి అది వేగాక పసుపు వేయాలి
- తరువాత చింతపండు రసాన్ని పోయాలి అది మరిగిన తరువాత ఇ రుద్దిన పప్పు ని అందులో పోయాలి
- మిశ్రమాన్ని బాగా మరిగించి చివరకు కొత్తిమిర వేసి పక్కకు దించాలి
- అంతే ఇక గుమగుమలాడే పప్పు చారు రడి !

0 comments :
Post a Comment